శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుపడింది. రహస్య సమాచారం అందిన మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు ఉమ్రా పర్యటన తర్వాత వస్తున్న 14 మంది ప్రయాణికులను సోదాలు చేసారు.
విమానాశ్రయంలో బంగారం సీజ్
వీరినుంచి, 24 కిలోల కడాస్, 24 కిలోల గొలుసుల రూపంలో ఫారిన్ మార్క్డ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ 14 మంది ప్రయాణికులు మంగళవారం రాత్రి జెడ్డా నుండి సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు వచ్చారు.
No comments:
Post a Comment