హైద్రాబాద్, జూలై 8, (way2newstv.in)
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా బస్పాస్లతో పాటు రాయితీ బస్పాస్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. గత ఏడాది టీఎస్ఆర్డీసీ ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంతో బస్పాస్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే కష్టాలు విద్యార్థులకు తప్పాయి.
ఆన్లైన్ విధానంతో బస్పాస్ కేంద్రాలు
ఈ సంవత్సరం నుంచి విద్యార్థుల బస్పాస్ ఆన్లైన్ విధానం సంస్థ మరింత సులభతరం చేసింది. 18 సంవత్సరాల లోపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా బస్పాస్.
No comments:
Post a Comment