Breaking News

14/06/2019

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా కె.విజయానంద్

అమరావతి జూన్ 13, (way2newstv.in)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కావేటి విజయానంద్   ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా కె.విజయానంద్
ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీఐ స్పష్టం చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఏపీ జెన్కో సీఎండీ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆయన 1992లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సబ్ కలెక్టర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

No comments:

Post a Comment