భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 28, (way2newstv.in - Swamy Naidu)
పోలీసుల అత్యుత్సాహమో లేక యువకుడి భయమో ..క్షణికావేషం లో తీసుకున్న నిర్ణయం ఓ యువకుడు ప్రాణాన్ని కోల్పోగా అతపి కుటుంబం రోడ్డు పాలయ్యింది. పోలీసుల అత్యుత్సాహం వల్లే
పోలీసుల అత్యుత్సాహమో లేక యువకుడి భయమో ..క్షణికావేషం లో తీసుకున్న నిర్ణయం ఓ యువకుడు ప్రాణాన్ని కోల్పోగా అతపి కుటుంబం రోడ్డు పాలయ్యింది. పోలీసుల అత్యుత్సాహం వల్లే
పోలీసుల అత్యుత్సాహం తో యువకుడు మృతి
తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతదేహంతో బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో గత వారంలో రెండు ఎటిఎంల ధ్వంసం ఘటనలో కళ్యాణ్ అనే వ్యక్తిని పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో నీ మీద కేసు నమోదు అయిందని కేసు నుంచి బయటికి రావాలంటే కొంత సొమ్ము ఇమ్మని ఓ ఇద్దరు కానిస్టేబుళ్లు డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. మళ్ ీ వచ్చి కేసు నమోదయింది నమోదు అయిందని కేసు నుంచి బయటికి రావాలంటే కొంత సొమ్ము ఇమ్మని ఓ ఇద్దరు కానిస్టేబుళ్లు డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. మళ్ళీ వచ్చి కేసు నమోదయింది నీకు శిక్ష పడుతుంది అని బెదిరించడంతో బెదిరిపోయిన కళ్యాణ్ ఇంటి లోనికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కోపోద్రిక్తులైన బంధువులు మృతదేహంతో స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి
బెదిరించిన కానిస్టేబుల్ ని తమకు అప్పగించాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment