Breaking News

28/03/2019

బాబుకు విజయసాయి కౌంటర్

హైద్రాబాద్, మార్చి 28, (way2newstv.in)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంతపురం జిల్లాలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు తాను ఈ ఎన్నికల్లో ఓడిపోతే జైలుకు పంపుతారంటూ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో విజయసాయి ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. మీరు జైలు కెళ్తారో, సింగపూర్ పారిపోతారో ప్రజలకేంటి సంబంధం బాబూ, ఓట్లు అమ్మితి నేను కొనుక్కుంటానని దేబిరించడానికి సిగ్గనిపించడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. పోలీసు అధికారులను ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా బదిలీ చేసిందంటూ చంద్రబాబు అన్న మాటలకు కూడా మండిపడ్డారు. ‘జైలు కెళ్తారో, సింగపూర్ పారిపోతారో ప్రజలకేం సంబంధం? ఐదేళ్ల పాలనలో చేసిన మంచి పనులేవైనా ఉంటే ఓట్లు అడగండి. కళ్లనీళ్లు పెట్టుకుని నన్ను కారాగారానికి పంపిస్తారా అని వేడుకోవడం దద్దమ్మలు చేసే పని. ఓట్లు అమ్మితే నేను కొనుక్కుంటా అని దేబిరించడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబూ?’ అని వ్యంగ్యంగా ట్వీట్ సంధించారు.  జైలు కెళ్తారో, సింగపూర్ పారిపోతారో ప్రజలకేం సంబంధం? ఐదేళ్ల పాలనలో చేసిన మంచి పనులేవైనా ఉంటే ఓట్లు అడగండి. కళ్లనీళ్లు పెట్టుకుని నన్ను కారాగారానికి పంపిస్తారా అని వేడుకోవడం దద్దమ్మలు చేసే పని.


బాబుకు విజయసాయి కౌంటర్

ఓట్లు అమ్మితే నేను కొనుక్కుంటా అని దేబిరించడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబూ?రెండు వారాల్లో పోలింగ్ జరగనుండగా అపద్ధర్మ ప్రభుత్వం 22 మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను ఎత్తేస్తూ జారీ చేసిన జీఓ చెల్లదు. గవర్నర్, ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని రద్దు చేయాలి. పరాజయం తప్పదని తెలిసి జాగ్రత్త పడుతున్నారు. మే నెలలో ఈ క్రిమినల్ కేసులను మళ్లీ తెరుస్తాం’అంటూ హెచ్చరించారు. రెండు వారాల్లో పోలింగ్ జరగనుండగా అపద్ధర్మ ప్రభుత్వం 22 మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను ఎత్తేస్తూ జారీ చేసిన జిఓ చెల్లదు. గవర్నర్, ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని రద్దు చేయాలి.పరాజయం తప్పదని తెలిసి జాగ్రత్త పడుతున్నారు. మే నెలలో ఈ క్రిమినల్ కేసులను మళ్లీ తెరుస్తాం.‘కేఏ పాల్ కుప్పిగంతులకు కారణం ఇప్పడు అర్థమైందా? ప్రజాశాంతి పార్టీని చంద్రబాబుకు అప్పగించినందుకు 500 కోట్లు ముట్ట చెప్పారు. అమెరికా నుంచి కట్టుబట్టలతో తరిమేసిన తర్వాత పాల్ మళ్లీ బిలియనీర్ అయిపోయాడు. దోచుకున్న లక్షల కోట్లను చంద్రబాబు ఎలా పంచిపెడుతున్నాడో చూడండి’ అంటూ మరో ట్వీట్ చేశారు.బాబు విజయసాయి రెడ్డి నీతులు చెప్పాలంటే నీతిగా జీవించి ఉండాలి. ఆ నీతి చంద్రబాబు గారికి ఉంధీ. రాజేశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబుని ఏమీ చేయాలన్నా చంద్రబాబు పాలనలో ఏమీ అవినీ... కెఎ పాల్ కుప్పిగంతులకు కారణం ఇప్పడు అర్థమైందా? ప్రజాశాంతి పార్టీని చంద్రబాబుకు అప్పగించినందుకు 500 కోట్లు ముట్ట చెప్పారు. అమెరికా నుంచి కట్టుబట్టలతో తరిమేసిన తర్వాత పాల్ మళ్లీ బిలియనీర్ అయిపోయాడు.దోచుకున్న లక్షల కోట్లను చంద్రబాబు ఎలా పంచిపెడుతున్నాడో చూడండిఫరూఖ్ అబ్దుల్లా కూతురిని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పెళ్లి చేసుకున్నాడు. పేరుకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అయినా ఆయన వియ్యాలు, పొత్తులు అన్నీ కాంగ్రెస్‌తోనే. రాహుల్‌తో జతకట్టిన తర్వాత చంద్రబాబు ఫరూఖ్‌కు చుట్టమైపోయాడు. మరి ఇంతకంటే ఏం మాట్లాడతాడు’ అంటూ జగన్‌ సీఎం కావడానికి రూ.1,500 కోట్లు ఆఫర్ చేసినట్టు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

No comments:

Post a Comment