విజయవాడ నవంబర్ 7 (way2newstv.in)
:అది నోరా తాటిమట్టా బాబు? అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఓ వ్యక్తి మృతికి పరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బాబు వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. మీ ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తిన్నది అరక్క చస్తున్నారని నీచంగా వ్యాఖ్యానించావు.
అది నోరా తాటిమట్టా బాబు?: విజయసాయి రెడ్డి
పరిహారం డబ్బు కోసమే ప్రాణాలు తీసుకుంటారని హేళన చేశావు. కాగా ఇప్పుడు ఎవరో వ్యక్తిగత కారణాలతో చనిపోతే రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలంటున్నావు. నీది నోరా తాటిమట్టా బాబు? అని చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు.
No comments:
Post a Comment