Breaking News

30/09/2019

ఇంద్రకీలాదరిలో శానిటేషన్ అస్తవ్యస్తం

విజయవాడ సెప్టెంబర్ 30, (way2newstv.in)
విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు, శానిటేషన్ పనులు ఆశించినంత మేరా జరగడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.  అమ్మవారి సన్నిధిలో పరిశుభ్రత పాటించాలని ఇఓ  ఆదేశాలు జారీ చేశారు .
ఇంద్రకీలాదరిలో శానిటేషన్ అస్తవ్యస్తం

అయితే పారిశుద్ధ్య పనులు చేస్తున్న  కాంట్రాక్టర్ నియమించిన సిబ్బంది తమకు తోచిన  విధంగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు ఆరోపిస్తున్నారు. ఒక నియమం అనేది లేకుండా చెత్తను ఒక ప్రత్యేక ప్రాంతాల్లో ఉంచకుండా చేస్తున్నారు. చెత్తను  ప్రత్యక ప్రాంతాల్లో ఉంచవలసిన భాద్యత శానిటేషన్ కార్మికులపై వుంది. కానీ అది అమలు కావడంలేదు.  కాంట్రాక్టర్లు ఎవరని అడిగినా  ఇంజినీరింగ్ అధికారులు నోరు మెదపడంలేదు.

No comments:

Post a Comment