హైదరాబాద్ ఆగష్టు 20 (way2newstv.in - Swamy Naidu)
కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సిఎం కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ గుత్తా
కార్యక్రమంలో నల్లగొండ ప్రజాప్రతినిధులు మంత్రి జగదీశ్వర్రెడ్డి, రాజ్యసభ స్యభులు బడులు లింగయ్య, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదారి కిషోర్, పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునిత, నోముల నర్సయ్య, రవీంద్రనాయక్, చిరమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి సుభాశ్రెడ్డి, తేర చినపరెడ్డి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment