Breaking News

16/12/2019

ఇక టీఆర్టీసీలో కార్గో వింగ్..

హైద్రాబాద్, డిసెంబర్ 16, (way2newstv.in)
సీలో త్వరలో కార్గో (సరుకు రవాణా) వింగ్ ఏర్పాటు కానుంది. పెద్ద మొత్తంలో సరుకు రవాణా కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 1,209 మంది ఉద్యోగులు, సిబ్బందిని నియమించాలని ప్రతిపాదిస్తూ ఆర్టీసీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఎండీ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కార్గో సేవలను మెరుగుపరిచేందుకు ఆసక్తి ఉన్న కండక్టర్లు, డ్రైవర్లను గుర్తించేలా రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్లు.. డిపో మేనేజర్లకు సూచించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ లోపు లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేసి ఫాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా పంపాలని, ఈనెల 20వ తేదీలోపు గుర్తించిన కండక్టర్లు కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంటర్వ్యూకు రావాలని తెలిపారు. కార్గో వింగ్లో నలుగురు సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటారు. హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక్కొక్కరు చొప్పున ఉండనున్నారు. 
ఇక టీఆర్టీసీలో కార్గో వింగ్.....

11 రీజియన్లలో 11 మంది జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 123 మంది మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆపరేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 822 ట్రక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 1,069 మంది డ్రైవర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం కోరుతున్నారు. కండక్టర్లను రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపిక చేయనున్నారు. వీరికి కార్గో బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శిక్షణ ఇవ్వనున్నారు.ఆర్టీసీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ ఎండీ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ విడుదల చేసిన ఉత్తర్వుల్లో బల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్గో రవాణా గురించి మాత్రమే ప్రస్తావించారు. పార్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసు గురించి ఎక్కడా పేర్కొనలేదు. దీంతో అసలు పార్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్గోపై ఎలాంటి సర్వే చేయకుండా హడావుడిగా ఏర్పాటు చేయడంపై ఆర్టీసీ యూనియన్లు పెదవివిరుస్తున్నాయి. ఏపీలో నడుస్తున్న పార్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసులు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఏటా సుమారు వంద కోట్ల దాకా ఆదాయం వస్తోంది. ఏపీలో జిల్లాకో ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రమే నియమించారు. మిగతాది ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నడిపిస్తున్నారు. ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో బస్సులను కూడా ఉపయోగిచడంలేదు. బస్సుల్లోనే వెనుకభాగంలో ప్రత్యేకంగా స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంచడం, హైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సుల్లో సైడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న ఖాళీల్లోనే సరుకు రవాణా చేస్తున్నారు. ఆర్టీసీలో ఇంత పెద్ద మొత్తంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనుండటంతో లాభాలు వస్తాయా రావా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పాత బస్సులతోనే నడిపించాల్సి ఉంటుంది. వాటి బాడీని మార్చాలి. ఇందుకు డబ్బులు అవసరం. ఒకవేళ పౌరసరఫరాల శాఖ, మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినా కూడా పెద్ద మొత్తంలో పాత బస్సులు సరుకు రవాణా చేస్తాయా అనేది కష్టమేనని పలువురు అంటున్నారు. ప్రస్తుతం పది టైర్ల వాహనాలతో ఇసుక, బియ్యం రవాణా చేస్తున్నారు. బస్సుకు ఆరు టైర్లే ఉంటాయి. ఎక్కువ సరుకు ఈ బస్సుల్లో రవాణా చేయడం కష్టం. మరోవైపు 1,209 మంది జీతాలకే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో జీతాలకైనా డబ్బులు వస్తాయా అని యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి.

No comments:

Post a Comment