Breaking News

25/10/2019

కర్నూలులో ఎన్నికల ప్రధాన అధికారి

కర్నూలు, అక్టోబర్ 25, (way2newstv.in):
ఓటరు  వెరిఫికేషన్ పై కలెక్టరేట్ సమావేశ  మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించడానికి కర్నూలు ప్రభుత్వ అతిధి గృహంలో బసచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ ను శుక్రవారం ఉదయం కర్నూలు జిల్లా కలెక్టరు జి.వీరపాండియన్, జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజామోహిద్దీన్  మర్యాదపూర్వకంగా  కలసి  పుష్పగుచ్చాన్ని  అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కర్నూలులో ఎన్నికల ప్రధాన అధికారి

No comments:

Post a Comment