చిత్తూరు ఆగస్టు 9, (way2newstv.in)
శ్రావణమాసం పురస్కారించుకోని చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి దేవస్తానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతంనిర్వహించుకోనే మహిళకు శ్రీకాళహస్తి దేవస్తానము వారు పూజాసామాగ్రి అందజేశారు. ఈ వరలక్ష్మీ వ్రతంలో మహిళలు పేద్ద ఎత్తున పాల్గోని వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకున్నారు.
శ్రీకాళాహస్తిలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం
అనంతరం ఆలయవేదపండితులు మాట్లాడుతూ ఈ రోజున వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకోంటే అష్టలక్ష్మీ పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారాని ముఖ్యంగా మంచి భర్త,అమ్మాయిలు పూజిస్తారాని పేళ్ళిఅయినవారు సంతానం కలగాలని . ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
No comments:
Post a Comment