తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. నేను ఎన్నటికీ బీజేపీలో చేరబోనని గతంలో కూడా స్పష్టం చేశా. ఐదు రోజుల కిందట మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. అయితే, పత్రికలలో నేను బీజేపీలో చేరినట్లు వచ్చింది.
బీజేపీలో చేరడం లేదు
అది వాస్తవం కాదని అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయం తప్పుడు సమాచారం ఇచ్చి రాయించింది. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విలువలకు, సిద్దాంతలకు కట్టుబడి ఉండే వ్యక్తిని నేను. మా తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసుడిగానే నడుచుకుంటాను. సత్యదూరమైన వార్తలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వొద్దని అన్నారు. చివరి క్షణం వరకు పార్టీ మారను. కాళేశ్వరం ప్రాజెక్టు రి డిజైన్ చేయడాన్ని గతంలో నే వ్యతిరేకించానునని అయన అన్నారు.
No comments:
Post a Comment