Breaking News

06/06/2019

సేవ్ డెమోక్రసీ


అసెంబ్లీ ఆవరణలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాల ఎదుట నిరసన దీక్ష
ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ వీఎల్పీ నేత భట్టి పిలుపు
హైదరాబాద్, జూన్ 6, (way2newstv.in)
అప్రజాస్వామికంగా వీఎల్పీని విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా అసీంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రాహం ఎదుట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపారు.


సేవ్ డెమోక్రసీ
అసెంబ్లీ ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నల్ల రిబ్బన్ తో నిరసన తెలపాలని భట్టి విక్రమార్క భావించిన అధికారులు అందుకు అనుమతి నిరాకరించడంతో.. వారి గేటుకు ఎదురుగా వారి విగ్రహాల ఎదుట నడిరోడ్డుపై కూర్చుని నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు.

No comments:

Post a Comment