Breaking News

14/03/2019

సైనిక సంక్షేమానికి ఐఎంఏ విరాళం

కర్నూలు, మార్చ్,14(way2newstv.in
కర్నూలు జిల్లా ఇండియస్  మెడికల్  అసోసియేషన్ ప్రతినిధులు మాజీ  సైనికుల, వారి కుటుంబాల  సహయార్ధం  రూ. 2,44,000  విరాళాన్ని  జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కు అందించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామాలో సైనికులు తమ ప్రాణాలను  పోగొట్టుకున్నారని తెలిపారు. 


సైనిక సంక్షేమానికి ఐఎంఏ విరాళం

మాజీ సైనికుల కుటుంబాలకు సహాయార్ధంము తమ వంతు విరాళాన్ని ఇస్తున్నామన్నారు. విరాళాన్ని ఇచ్చి నందుకుగాను జిల్లా కలెక్టర్ వారిని అభినందించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా  సైనిక సంక్షేమాధికారి  జి.రాచయ్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.బి రమేష్, డా. ఎస్.వి.రామ మో హన్ రెడ్డి, ట్రెజరర్ డా.కె.రామ చంద్ర నాయుడు, డా.ముంతాజ్ అజీజ్, డా.త్రీనాధ్ ఇతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment