Breaking News

12/03/2019

ఎమ్మిగనూరులో ప్రచారం షురూ

కర్నూలు, మార్చి 12, (way2newstv.in)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి  ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంగళవారం ముందుగా  శ్రీ నీలకంఠశ్వర స్వామికి దర్శనం అనంతరం పట్టణంలో 7 వార్డు లో ఎన్నిక ప్రచారం చేశారు.


ఎమ్మిగనూరులో ప్రచారం షురూ

ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ, రాబోయో కాలంలో చేయవలసిన పనులు చెపుతూ, బి.వి.మోహన్ రెడ్డిని గుర్తుచేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు.  తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులకు ప్రజలు సంతృప్తి వున్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తామని అయన ధీమా వ్యక్తంచేశారు. 

No comments:

Post a Comment