విజయవాడ సెప్టెంబర్ 14, (way2newstv.in)
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి హిమాలయాల నుంచి అఘోరాలు విచ్చేయడం సంచలనంగా మారింది. హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకునే అఘోరాలుసుబ్బారెడ్డి ఇంటికి వచ్చి ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం.
టీటీడీ చైర్మన్ ఇంటికి అఘోరాలు
పూజల అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు.. అఘోరాల ఆశీస్సులు తీసుకుంటున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోచక్కర్లు కొడుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాల రాక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
No comments:
Post a Comment