గోపాల్ పేట పంచాయతీ కార్యదర్శి ఎం. రాఘవేంద్ర రావు గ్రామంలోని ఈదమ్మ గడ్డ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని పాఠశాల విద్యార్థులకు సోమవారం నాడు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించి విద్యాభ్యాసాన్ని చేశారు. అంతేకాకుండా చిన్నారులకు అవసరమయ్యే పలకలు.
దత్తత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం
పుస్తకాలు. పెన్నులు. మొదలగు వాటిని చిన్నారులకు ఇవ్వడం జరిగింది, భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ఆయన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్. ఉపాధ్యాయులు మురళీధర్ రెడ్డి. సంధ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment