నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం,9 న ఉదయం 11 గంటలకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్తికొండ జేఏసీ కన్వీనర్ మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి క్రాంతి నాయుడు అధ్యక్షతన రానున్న లోకల్ బాడీ ఎన్నికలు మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యలు,
9న అఖిల పక్ష సమావేశం
నియోజకవర్గ అభివృద్ది సాధికారత కోసం ప్రస్తుత ప్రభుత్వంకు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే తీసుకోవలసిన కార్యాచరణ అజెండా గా సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది.అఖిల పక్ష సమావేశం కు అన్ని ప్రతిపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం,బీజేపీ,జనసేన,బీఎస్పీ,లో కసత్తా మరియు తెలుగుదేశం తదితర పార్టీలు పాల్గొనాలని అని రిక్వెస్ట్ మెమో ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు తెలియజేశారు.
No comments:
Post a Comment