Breaking News

12/06/2019

21 న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం


హైదరాబాద్, జూన్ 12  (way2newstv.in)
కాళేశ్వరం ప్రాజెక్టుకు ముహుర్తం నిశ్చమయింది. ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కుడా కెసిఆర్ నిశ్చయించారు. త్వరలోనే విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్ ను కెసిఆర్ ఆహ్వానిస్తారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల అయింది.

21 న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం

No comments:

Post a Comment