Breaking News

06/05/2019

ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్

హైద్రాబాద్, మే 6, (way2newstv.in)
తెలంగాణ వ్యాప్తంగా తొలి విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగింది. 


ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్

5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. తొలివిడుతలో భాగంగా 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10న రెండో విడుత, 14న మూడో విడుత ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 27వ తేదీన వెలువడనున్నాయి.

No comments:

Post a Comment