Breaking News

22/03/2019

తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఝలక్

హైదరాబాద్, మార్చ్ 22 (way2newstv.in
మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. శుక్రవారం అయన మీడియతో మాట్లాడారు. పార్టీ కోసం ఎంత నిబద్దతతో పనిచేసినా నాపట్ల నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోంది. విధేయులను మరిచి పార్టీ ఏక పక్షంగా వ్యవరిస్తున్నది. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎదిగే సూచనలు కనిపించటంలేదు.  


తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఝలక్

రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ అయన  పంపనున్నారు. ఏపార్టీలో చేరతానని ఇంకా నిర్ణయం తీసుకోలేదని అయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న నన్ను కావాలనే పక్కన పెడుతున్నారు. అయినా పార్టీ కోసం సంస్థాగతగా కృషి చేశానని చెప్పుకోచ్చారు.

No comments:

Post a Comment