Breaking News

02/02/2019

ఈ నెల 4న కర్నూలులో మీ కోసం ప్రజాదర్బార్.

కర్నూలు, ఫిబ్రవరి 2, (way2newstv.in) 
ప్రజా వినతులు స్వీకరించి పరిష్కరించే మీ కోసం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఈ నెల 4న (సోమవారం) జిల్లా కేంద్రం కర్నూలు నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. కర్నూలు నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.



 ఈ నెల 4న కర్నూలులో మీ కోసం ప్రజాదర్బార్. 

No comments:

Post a Comment