Breaking News

21/10/2019

పోలీసుల అదుపులో కాంగ్రెస్ నేతలు

గద్వాల జోగులాంబ అక్టోబరు 21, (way2newstv.in)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసి కార్మికుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమంలో భాగాంగా జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లా డిసిసి అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు జి.వేణుగోపాల్, ఇసాక్, యోగేశ్వర్దయానంద్, ఎన్ఎస్.యూఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ లను గద్వాల టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో కాంగ్రెస్ నేతలు

No comments:

Post a Comment