Breaking News

21/10/2019

ఓటు హక్కును వినియోగించుకున్న తెరాస అభ్యర్ది

సూర్యాపేట  అక్టోబరు 21, (way2newstv.in)
సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుండ్లపల్లి లో తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓటు వేసారు. ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కును వినియోగించుకు కోవాలని అయన అన్నారు. ఏమైనా ఇబ్బంది అయితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. కొందరు కావాలని ఆటంకాలు  సృష్టించాలని చూసినా, మనం మాత్రం ప్రశాంతంగా ఎలక్షన్ జరుపుకోవాలని అయన  అన్నారు..
ఓటు హక్కును వినియోగించుకున్న తెరాస అభ్యర్ది

No comments:

Post a Comment