యాదాద్రి జిల్లా వలిగొండ లో దారుణం జరిగింది. మండల కేంద్రంలోని విద్యా నగర్ లో దివ్యాంగ యువతి సరికొండ కుమారి (19) స్తానికియువకుడు అత్యాచారం జరిపాడు.ఆదివారం రాత్రి బాధితురాలి ఇంటిపక్కనే వున్న మహేందర్ అనే వ్యక్తి ఈ దారుణానికి వడికట్టాడు.
దివ్యాంగ యువతిపై అత్యాచారం
ఇంట్లో కుమారి ఒక్కతే ఉన్న సమయంలో అత్యాచారం చేసాడు. బాధితురాలకి మాటలు సరిగా రావు. విషయం తెలుసుకున్న గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయం చేయాలంటూ వలిగొండ పట్టణంలోని చిట్యాల-భువనగిరి హైవేపై ధర్నాకు దిగారు. రాత్రి పిర్యాదు చేసినా ఉదయం వరకు పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు.
No comments:
Post a Comment