Breaking News

27/05/2019

దివ్యాంగ యువతిపై అత్యాచారం


యాదాద్రి మే 27, (way2newstv.in)
యాదాద్రి జిల్లా  వలిగొండ లో దారుణం జరిగింది. మండల కేంద్రంలోని విద్యా నగర్ లో దివ్యాంగ యువతి సరికొండ కుమారి (19) స్తానికియువకుడు  అత్యాచారం జరిపాడు.ఆదివారం రాత్రి బాధితురాలి ఇంటిపక్కనే వున్న  మహేందర్ అనే వ్యక్తి ఈ దారుణానికి వడికట్టాడు. 


దివ్యాంగ యువతిపై అత్యాచారం
ఇంట్లో కుమారి ఒక్కతే ఉన్న సమయంలో అత్యాచారం చేసాడు. బాధితురాలకి మాటలు సరిగా రావు. విషయం తెలుసుకున్న గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయం చేయాలంటూ వలిగొండ పట్టణంలోని  చిట్యాల-భువనగిరి హైవేపై  ధర్నాకు దిగారు. రాత్రి పిర్యాదు చేసినా ఉదయం వరకు పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు.

No comments:

Post a Comment