Breaking News

18/05/2019

తారునీటి సరఫరాకు చర్యలు


కర్నూలు,మే,18 ,(way2newstv.in):
త్రాగునీటి ఎద్దడి వున్న గ్రామాలలో తగిన చర్యలు చేపట్లాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం జరిగిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం  అనంతరం జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ దీర్ఘ కాలికంగా పరిష్కరం కాని ఆర్ధికేతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 



తారునీటి సరఫరాకు చర్యలు

డయల్ యువర్ కలెక్టరుకు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని  ఆయా శాఖాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసి పఠన్ శెట్టి రవి సుభాష్, జేసి-2 మణిమాల, డిఆర్వో వెంకటేశం, తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment