Breaking News

03/08/2019

యాదాద్రి లో దత్తాత్రేయ పూజలు....

యాదాద్రి భువనగిరి ఆగస్టు 3, (way2newstv.in)
శనివారం నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ్మ స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. స్వామి వారి దర్శనానికై వచ్చిన దత్తాత్రేయకు ఆలయ అర్చకులు పూలమాల వేసి స్వామి వారి ఆలయంలోకి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు ఆలయ అదికారులు ఆలయ సాంప్రదాయం ప్రకారం అయనకు స్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు.

యాదాద్రి లో దత్తాత్రేయ పూజలు....

No comments:

Post a Comment