Breaking News

01/07/2019

గ్రేడులోనే కాదు మార్కులో కూడా నారాయనే


కర్నూల్, జూలై 1, (way2newstv.in)
కర్నూల్ జిల్లా ఆదోని జిల్లా గ్రేడులోనే కాదు మార్కులో కూడా నారాయనే ప్రభజనం ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదలైన ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఆదోని నారాయణ విద్యార్థులు రాష్ట్రంలో ఉత్తమ మార్కుల సాధించారాని ఆదోని కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నరేష్ అచారి తెలియజేసారు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ   రాష్ట్ర ప్రభుత్వం GPA గ్రేడింగ్ ను మార్కులో విడుదల చేసిందని అందులో నారాయణ విద్యార్థులు గ్రేడ్ లొనే కాదు మార్కులో కూడా సునామి సృష్టించిరని అన్నారు .

గ్రేడులోనే కాదు మార్కులో కూడా నారాయనే

కర్నూలు జిల్లా నారాయణ విద్యాసంస్థల కొర్ డీన్ పి.లింగేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో నారాయణ విద్యాసంస్థల దినదిన అభివృద్ధి లో భాగంగా జిల్లాలో అన్ని నారాయణ కళాశాలలో మంచి మార్కులు వచ్చాయి అన్నారు ద్వితీయ సంవత్సరం లో MPC లో హేమ బిందు 986,కావ్య 975 నమిరా జహారా971 BIPC లో ఫారత్ జహన981,తారా శ్రీ 971 ఫాతిమా 970,మరియు 950 పై 16  మార్కులు సాధించిన విద్యార్థులకు , వారి తలిదండ్రులు కు,మరియు అధ్యాపకులకు  కొర్ డీన్ లింగేశ్వర రెడ్డి గారు అభినదనలు తెలియజేసారు.

No comments:

Post a Comment