Breaking News

08/08/2018

కరుణానిధి కన్నుమూత

చెన్నై, అగుష్టు 8 (way2newstv.in)
దశాబ్దాల తరబగిఆ తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన కరుణానిధి శకం ముగిసిందిమంగళవారం  సాయంత్రం 6.10 నిమిషాలకు డీఎంకే అధినేతమాజీ ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి మృతి చెందారు. 



కరుణానిధి కన్నుమూత
 ఆయన వయస్సు 94 ఆయనకు ఇద్దరు భార్యలునలుగురు కొడుకులుఇద్దరు కూతుళ్లుఏళ్లుగత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన చెన్నైలోని కావేరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారుమూత్రనాళం ఇన్ఫెక్షన్జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలం ఇంట్లోనే చికిత్స జరిగిందిబీపీ డౌన్అవ్వడంతో చెన్నై నగరంలోని కావేరి హాస్పిటల్కు తరలించారు. 11 రోజులుగా ఆయన కావేరి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారుతాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్వర్గాలు.. ఆయన తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించాయికరుణ మరణవార్తతో తమిళులు శోకసంద్రంలో మునిగిపోయారు. ద్రావిడ రాజకీయాలను శాసించిన కరుణానిధి  1924 జూన్ 3తంజావూరులోని తిరుక్కువలైలో జన్మించారుఆయన చిన్నకుమారుడు స్టాలిన్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు. పెద్ద కుమారుడు అళగిరి కొంతకాలంగా పార్టీకి, కుటుంబానికి దూరంగా వుంటున్నారు. 
33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున కరుణానిధి తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే ట్రెజరర్ గా, 1962లో ప్రతిపక్షడిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 1969లో అన్నాదురైచనిపోయిన తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు
కరుణానిధి మరణవార్త వినగానే డీఎంకే కార్యకర్తలుఅభిమానులు కావేరి ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారుదీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు కావేరి ఆస్పత్రి చుట్టూరామొహరించారు. తమిళనాడులో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందిచెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలోపోలీసులను మోహరించారుతమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కరుణానిధి మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు మేరకు  ట్వీట్ చేశారు విషాద సమయంలో తన ఆలోచనలు కరుణానిధి కుటుంబంచుట్టూఆయనకు అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారుభారత దేశం .. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం

No comments:

Post a Comment