Breaking News

04/11/2019

యాదాద్రిలో కార్తిక సోమవారం సందడి

యాదాద్రి భువనగిరి నవంబర్ 4, (way2newstv.in)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో మహిళలు యువతులు కార్తీక దివ్వెలు వెలిగించి ఈ మాసం నుండి తమ జీవితాలలో కార్తీకదీపం లాగా కొత్త కాంతులు వెలగాలని తము కోరుకున్న కోర్కెలు నెరవేరేలా దీవించాలని యాదాద్రి పంచ రూప నరసింహుని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి వేడుకుంటున్నారు. 
యాదాద్రిలో కార్తిక సోమవారం సందడి

పెండ్లి కానీ యువతులు వారికి అన్నివిధాల యోగ్యుడైన వాడిని ప్రసాదించాలని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగాలని కొంతమంది మహిళలు వారి ముత్తైదువులకు ఎలాంటి భంగం కలుగకుండా దీవించమని కోరుకుంటూ ఇక్కడ ఈ కార్తీక దీపాలు వెలిగించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.

No comments:

Post a Comment