Breaking News

01/10/2019

కార్పోరేట్ విద్యాకు వ్యతిరేకంగా పోరాటం

నెల్లూరు  అక్టోబరు  1 (way2newstv.in)
నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలలో విద్యాప్రమాణాలు, ఫీజులు మరియు విద్యార్థుల వసతులపై అధికారులతో కలసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.  
కార్పోరేట్ విద్యాకు వ్యతిరేకంగా పోరాటం

ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ. ప్రకారం ఇంటర్మీడియట్ కు 3500రూపాయలు అయితే, ఈ కార్పొరేట్ కళాశాలలు మాత్రం లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్విద్యాశక్తుల మాఫియాకి,  దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించా. ఇది తోలి అడుగు మాత్రమేనని అయన అన్నారు. కలసివచ్చే అన్ని రాజకీయపార్టీలను కలుపుకొని ఈ పోరాటాన్నికొనసాగిస్తామని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

No comments:

Post a Comment