Breaking News

28/10/2019

కదలి వచ్చిన భక్తులు

జాతర తలపించిన ఉరుకుందా పుణ్య క్షేత్రం
కౌతాళం  అక్టోబర్ 28(way2newstv.in)
ఉరుకుందలో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం సోమ వారం అమావాస్య కావడంతో  నరసింహ స్వామి ని భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించు కున్నారు.ఆలయ అధికారులు భక్తులకు ప్రత్యేక వసతులు కల్పించారు. ఆలయ అర్చకులు స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
కదలి వచ్చిన భక్తులు

దర్శించుకున్న భక్తులకు ఆలయ అధికారులు ఫల ప్రసాధములు సమర్పించారు.భక్తులు ఒక్క రోజు ముందుగానే వచ్చి విడిది చేశారు.రాత్రి నిద్రపోయే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమ వారం అమావాస్య, మరియు దీపావళి పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
న‌టీన‌ట‌లు..
నాగశౌర్య, మెహరీన్, పోసానికృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, ప్రొయ‌ర‌మ‌ణ‌, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్క‌ర్

No comments:

Post a Comment