సిద్దిపేట, జూలై 26 (way2newstv.in)
ఉమ్మడి మెదక్ జిల్లా అర్చకసంఘం అధ్యక్షుడిగా కలకుంట్ల కృష్ణమాచార్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గురువారం జిల్లా అర్చక ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక ఉద్యోగుల అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘము అధ్యక్షునీగా కలకుంట్ల కృష్ణమాచార్యులు, ఉద్యోగ సంఘం అధ్యక్షునిగా సూర్య శ్రీనివాసును తెలంగాణ రాష్ట్ర కన్వినర్ గంగు భానుమూర్తి, ఉద్యోగ సంగం అధ్యక్షులు భేతి రంగారెడ్డి ప్రకటించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా అర్చకసంఘం అధ్యక్షుడిగా కృష్ణమాచార్యులు ఏకగ్రీవం
గౌరవ అధ్యక్షునిగా దిలీపకుమార్ సిద్దిపేట జిల్లా సెక్రటరీ గా అర్చకులకు చిలకమర్రి వెంకటనర్సింహ చార్యులు ఉద్యోగులకు చంద్రకుమార్, మెదక్ జిల్లా సెక్రటరీ గా అర్చకులకు శంకర్ శర్మ ఉద్యోగులకు శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా సెక్రటరీ గా అర్చకులకు శివ నాగులు ఉద్యోగులకు శ్రీధర్ రెడ్డివైస్ ప్రెసిడెంట్ అర్చకులుగా సిద్దిపేట కు జగన్నాఅథాచార్యులు,మెదక్ కు ధనుంజయ శర్మ, సంగారెడ్డి కు సంతోష్ శర్మ,ఉద్యోగులకు గా సిద్దిపేట కు రాంరెడ్డి,మెదక్ కు శ్యామ్ సుందర్,సంగారెడ్డి కు సోమయ్య లు ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా గంగు భముమూర్తి , వెంకటేశ్వర శర్మ కాండూరి కృష్ణమాచార్యులు నూతనంగా ఎన్నికైన వారిని సన్మానించారు.
No comments:
Post a Comment