ఇంటర్వ్యూలు ప్రారంభించిన అధికారులు
బేతంచెర్ల జూలై 11 (way2newstv.in)
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ గ్రామంయువతకు ఉపాధి కల్పించేందుకు పథకాలు ప్రజల చెంతకు చేరేలా రూపొందించిన గ్రామ మరియు వార్డు వాల్ వాలంటీర్ల నియామకం కోసం గురువారం అధికారులు ఎంపీడీవో కార్యాలయం నందు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు ప్రారంభించారు
వాలంటీర్ల చదువు పోస్టులకు 2180 దరఖాస్తులు
మండలంలోని 20 గ్రామ పంచాయతీలు గాను 467 గ్రామం మరియు వార్డు వాలంటీర్ల లను నియమించాలని అధికారులు నిర్ణయించారు ఇందుకుగాను 2 180 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు మొదటి రోజు ప్రత్యేక అధికారి వెంకటరమణ పర్యవేక్షణలో ఎంపీడీవో అశ్విన్ కుమార్ డిప్యూటీతాసిల్దార్ మధు ఆర్ ఐ సుమన్ బాబు ఈ ఓ ఆర్ డి మోహన్ కుమార్ ఒక బృందం ఎం ఈ ఓ సోమశేఖర్ ఏ ఈ గర్జప్ప ఎం ఎ ఓ సుధాకర్ తో కూడిన మరో బృందం ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది మండలంలోని అభ్యర్థులకు కేటాయించిన తేదీల ప్రకారం ఈనెల 23వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు
No comments:
Post a Comment