మంచిర్యాల మే 6 (way2newstv.in)
చెన్నూర్ మండలంలోని రైతు సమగ్ర సమాచార సర్వేను చెల్లాయి పేట్ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం రోజున వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు . సర్వేలో భాగంగా 44 అంశాలను రైతుల నుండి వివరాలు సేకరించినారు.
రైతు సమగ్ర సమాచార సర్వే
రైతులు రెండు సీజన్లలో పండించే పంటల వివరాలు, వాడు ఎరువులను తదితర అంశాలను రైతుల వద్దనుండి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్ పంచాయతీ కార్యదర్శి శ్వేత ఉపసర్పంచ్ భాస్కర్ ఏ.ఈ.వో దివ్య మరియు రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment