Breaking News

24/05/2019

ఓటేసిన మా అమ్మ నా విజయం చూడకుండానే దూరమైంది


కిషన్ రెడ్డి భావోద్వేగం
హైదరాబాద్ మే 24 (way2newstv.in)
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా విజయం సాధించిన అనంతరం కిషన్ రెడ్డి తన తల్లికి నివాళులర్పిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు ఓటు వేసిన తన తల్లి తన విజయం చూడకుండానే దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఉన్నట్టయితే ఎంతో సంతోషించేవారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విజయం అమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుందామనుకున్నానని, అమ్మ లేని లోటు జీవితంలో పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటేసిన మా అమ్మ నా విజయం చూడకుండానే దూరమైంది

No comments:

Post a Comment