Breaking News

21/07/2018

తాండూరులొ మంత్రి మహేందర్ రెడ్డి పర్యటన

వికారాబాద్,జూలై 21 (way2newstv.in)
శనివారం తాండూరు నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పర్యటించారు. బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం లో పాల్గొన్నారు. కాసింపూర్ నుంచి బషీరాబాద్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ లో వందలాది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులుపాల్గోన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు  టీఎస్ఎంఐడీసీ చైర్మన్ కృష్ణమూర్తి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరుణం పురుషోత్తం రావు ఇతర నేతలు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి గా రైతుల సంక్షేమం అభ్యున్నతికి కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశం లో ఎక్కడలేని విధంగా అమలుపరుస్తున్నారు.  మిషన్ కాకతీయతో  రాష్ట్రం లో కోటి ఎకరాల మాగాణి గా రైతన్నల భూములను సస్యశ్యామలంగా మారుస్తున్నమన్నారు.



తాండూరులొ మంత్రి మహేందర్ రెడ్డి పర్యటన

No comments:

Post a Comment